ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకా�
అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతం
ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్క�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆక్షేపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని భారత్కు సురక్షితంగా తీసుకురావ�
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్త
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు, పెట్రో ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే త�
ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెల్లడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న కొందరు విద్యార్ధులన
త్వరలో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో నయా కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూప
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛ�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి నేతలకు ఓ టాస్క్ అప్పజెప్పారు. పార్టీలో కౌరవ పాత్ర పోషించే నేతల జాబితాను వెంటనే తయారు చేసి, వారిని గుర్తించాల�