న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ యూటర్న్ తీసుకొన్నారు. జీ-23 గ్రూపు కాస్త మెత్తబడింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని, నాయకత్వంలో మార్పు రావాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆజాద్.. తాజాగా ‘కాంగ్రె
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న నేపధ్యంలో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని గాంధీలు వేరొకరికి బదిలీ చేయాలని సీనియర్ నేత కపిల్ సిబల్ తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిప�
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలని రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ అభిప్రాయపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవ్వరూ ప్ర�
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. ఐదు రాష్ట్రాల ఘోర పరాభవం, జీ23 నేతల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున�