న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా గాంధీ అధ్యక్షతన జరుగనున్నది. ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనున్నది. భేటీలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించబోయే బిల్లులపై చర్చించనున్నార
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ‘ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ సెటైర్లు వేశారు. 2014లో యూపీఏ పాలనలో �
బెంగళూరు : దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థి�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాషాయ పార్టీపై వ్యతిరేకత ఆసరాగా జ�
మారుమూల పల్లె నుంచి రాజధాని నగరం దాకా విపక్షాల పునాదులు సడలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా శ్లాఘిస్తూ గులాబీ బాట పడుతున�
కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఒక్కసారి ఆవులించి.. తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రైతుల తరఫున ఒక ట్వీట్ చేద్దామని భావించినట్లున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వా�
పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో పెంపు అనేది ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలో భాగమైపోయిందని ఎద్దేవా చేశారు. అలాగే గ్యాస్ ధర పెంపు, డీజిల్ ధ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మ�
మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మర�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు కీలక నేత
కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, ఇటు ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్�