న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమ�
న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప
Lakhimpur Kheri violence | రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలువనుంది. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై
Lakhimpur Kheri | దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లఖీంపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తన మెమొరాండంను వెల్లడించింది
Congress party will meet the President | యూపీ లఖింపూర్ ఖేరిలో హింస సంఘటన అనంతరం అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది.
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్నోకు విమానంలో బయలుదేరారు. రాహుల్ గాంధీ వెంట చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ సీఎం చరణ్�
న్యూఢిల్లీ: ఓ కేంద్ర మంత్రి తనయుడు ఆందోళన చేస్తున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు చా�
ముంబై : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పాటు అంతర్గత విభేదాలు నెలకొనడం మహారాష్ట్రలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేనలో గుబులురేపుతోంది. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ సారధి లే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ముగ్గురు నడుపుతున్నారని, అందులో ఒకరికి ఎలాంటి హోదా లేదని ఆ పార్టీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ విమర్శించారు. రాహుల్ గాంధీ తీరు, పార్టీ పరిస్థితిప�
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ పార్టీ నేత�
కాంగ్రెస్లో చేరిన కన్హయ్యకుమార్, జిగ్నేష్ మేవాని |జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్తో పాటు గుజరాత్కు చెందిన దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ