హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే ఇప్పటికీ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పీ శ్రీహరి రావు పేర్కొన్నారు. గన్ పార్క్ వద్ద శ్రీహరి రావు ఇవాళ మ
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని
దేశంలో కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని, తెలంగాణకు రాహుల్గాంధీ వచ్చి ఏం చేస్తారని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిల�
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త రూ.1,500లు పంపాడు. కోర్టు విధించిన జరిమానాను ఈ మేరకు మనీ ఆర్డర్ ద్వారా చెల్లించినట్లు తెలిపాడు. మహారాష్ట్రలోని భివ
నిజామాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐరన్ లెగ్గు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాహుల్ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగ
హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓయూలోకి రాహుల్ గాంధీని అనుమతించబోమని స్పష్టం చేస్తూ.. ఆర్ట్స్ కాలేజీ ఎద�
కాంగ్రెస్కు ఎలాంటి పీకేలూ అవసరం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడగలదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ గురువారం ఓ జాతీయ ఛాన�
కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఫెడరలిజం సహకారవంతం కాదని, అదో బలవంతమైన ఫెడరలిజం అని రాహుల్ ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజ
భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు.
అమేథీలో ఓడి కేరళకు పారిపోయిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరిక బండి సంజయ్వి బట్టేబాజ్ మాటలు యువతకు ఉపాధినిచ్చే చరిత్ర మాది పెడదోవ పట్టించే చర�
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దళిత ఎమ్మెల్యే బాల్క సుమన్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళిత యువ నేత రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని ఆయన అవమానించేలా మాట్ల
దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మళ్లీ మండిపడ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్టర్స్ట్రోక్స్తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు తమ ఆశను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింద�
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ (Central Borad of Education-CBSE)ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యూకేషన్’గా అభివర్ణించారు. సీబీఎస్ఈ 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల పలు �