లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్లోని తన అధికార నివాస గృహాన్ని ఖాళీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను లోక్సభ సచివాలయం ఎంపీగా అనర్హుడిగా ప
Rahul Gandhi | లోక్సభ సభ్యుడిగా ఎంపికైన సమయంలో రాహుల్గాంధీకి కేంద్ర ప్రభుత్వం 12 తుగ్లక్ లేన్లో ఒక బంగ్లాను కేటాయించింది. ఇప్పుడు ఎంపీ పదవిని కోల్పోవడంతో బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. దాంతో ఆయన ఇవాళ తన బ�
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై వీర్ సావర్కర్ మనవడు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల లండన్ పర్యటనలో తన తాతను అవమానించేలా రాహుల్ మాట్లాడారని సావర్కర్ సోదరుడి మనుమడైన సాత్యకీ సావర్కర్ ట్వీట్ చేశ�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయి. బు
Rahul Gandhi | పరువు నష్టం కేసులో సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సెషన్స్ కోర్టు తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ కే
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే రాహుల్పై పరువు నష్టం (Defamation Case) కేసు నమోదైన విషయం తెలిసిందే. తా�
బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయటమే లక్ష్యంగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో బీహార్ ముఖ్య మంత్రి నితీశ్కుమార్�
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarhun Kharge) స్పష్టం చేశారు.
Rahul Gandhi | ఎంపీ అనేది ఓ ట్యాగ్ మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో మంగళవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పర్యటించారు.
తన పేరు చివర ఎంపీ పదవి, పదాన్ని బీజేపీ తొలగించినా వయనాద్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను నిరోధించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్( Parliament ) సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పంటించుకున్నబాధ�
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూ