కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయటం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హడావుడిగా లోక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమ�
కాంగ్రెస్లో పోటాపోటీ యాత్రలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ‘హస్త’వ్యస్తంగా ఉన్న ఆ పార్టీని గ్రూపుల లొల్లి పట్టిపీడిస్తుంటే.. పార్టీ పెద్దలు చేస్తున్న యాత్రల�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీగా తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని భారత ప్రజలు తనకు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన
Rahul Gandhi: 2005 నుంచి ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. రెండేళ్ల జైలు శిక్షతో ఎంపీగా అనర్హుడిగా మారిన రాహుల్ ఇవాళ ఢిల్లీలో ఉన్న బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు.
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్గాంధీ చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ గురువారం త�
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
ఓబీసీలకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Karnataka Assembly Elections) విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వ
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కొలిక్కిరావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి.
ఆరెస్సెస్ కార్యకర్త వేసిన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కోర్టు ఉపశమనం కల్పించింది. ప్రత్యక్షంగా విచారణకు హాజరుకానవసరం లేదని శనివారం భీవండి ఫస్ల్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రే