Ashok Gehlot | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాల�
పరువునష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2019లో మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు ఊరటనిచ్చింది. బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ �
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు సూరత్ (Surat) వెళ్లనున్నారు. పరువునష్టం కేసు (Defamation Case) లో తనకు మెట్రోపాలిటన్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేయనున్నారు.
Rahul Gandhi | సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ అప్పీల్ చేయనున్నట్లుగా సమాచారం. మోదీ ఇంటిపేరు ఉద్దేశించి చేసిన చేసిన వ్యాఖ్యలపై కోర్టు దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధిం�
రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య ల�
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏండ్ల క్రితం జరిగిన హత్య కేసులో సంవత్సరం శిక్ష పడటంతో 10 నెలల జైలు జీవితాన్ని అనుభవించిన సిద్ధూ శ
Rahul Gandhi | బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా దీనిపై హరిద్వార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై పరువునష్టం కేసు వేశారు. ఈ నెల 12న దీనిపై కోర్టు విచారణ జరుగుతుందని
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అనర్హత వ్యవహారంపై జర్మనీ స్పందించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. జర్మనీ విదేశాంగ ప్రతినిధి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు తెల�
ఇప్పుడు రాహుల్గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు.
Rahul Gandhi | 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత (Disqualification) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జర్మనీ (Germany) స్పందించింది. ఈ కేసులో ప్రజా
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
ఎన్సీపీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్సభ సచివాలయం ఎత్తేసింది. ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గత జనవరి 13న జారీచేసిన అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంట�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�