కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట దక్కింది. పాస్పోర్ట్ (Passport ) విషయంలో రాహుల్కు అనుకూలంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Arvind Kejriwal | ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ( ordinance)కు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) విపక్�
Karnataka Cabinet | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ.. రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 24 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట�
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
New Parliament | కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని ప్రారంభిస్తారన్న లోక్సభ స్పీకర్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించాయి.
New Parliament | కేంద్రం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే, పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం �
New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) బీజేపీ (BJP) విద్వేషాన్ని, అవినీతిని ప్రజలు ఓడించారని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
Rahul Gandhi | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ఆ రాష్ట్రంలో విద్వేషం తుడిచిపెట్టుకుపోయిందని, ప్రేమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు.
‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది.