Rahul Gandhi: భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచ
కాంగ్రెస్లో ఎవరి పెత్తనం వారిదేనని, ఏకాభిప్రాయం ఉండబోదని మరోసారి నిరూపితమైంది. ఇండియా కూటమి సమావేశాలకు బీఆర్ఎస్ హాజరుకాకపోవడంపై కాంగ్రె స్ నేత రాహుల్గాంధీ ఒక రకంగా, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జ
Rahul Gandhi | ఓ చిన్నారి (Little girl) రాహుల్ చెంతకు వచ్చింది. కొద్దిగా ఆటోగ్రాఫ్ (Autograph) ఇస్తారా అంటూ పెన్ను, పేపర్ అతని చేతిలో పెట్టింది. ఆ బుక్లో తన సంతకం చేసిన తర్వాత.. తనకు ఓ ఫేవర్ చేస్తావా అంటూ ఆ చిట్టితల్లిని రాహుల్
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.
లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు పెరిగాయి. కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదన్న సంగతి బయటపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్..వామపక్షాలతో
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు.
సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధప�
2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పందించారు.