సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగ�
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
బెంగళూరు: అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ ఆటగాళ్లకు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లతో ద్రవిడ్ భే
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
జోరు మీదున్న భారత్ కుర్రాళ్లకు అవకాశాల కొనసాగింపు శ్రీలంకతో నేడు తొలి టీ20 టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. మరో ఎనిమిది నెలల్లో జరిగే మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే సమాయ
టీ20 ప్రపంచకప్ కాంబినేషన్పై పూర్తి స్పష్టత కుర్రాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదు 100 రోజుల్లో కోచ్గా చాలా నేర్చుకున్నా మీడియా భేటీలో చీఫ్ కోచ్ ద్రవిడ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి జట్టు కూర్పు విషయంలో పూర్తి స�
చీఫ్ కోచ్ రాహుల్, సెలక్షన్ కమిటీపై సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో అలజడి రేగింది. మొన్న కెప్టెన్సీ మార్పు విషయంలో వివాదం చెలరేగగా.. తాజాగా సీనియర్లను శ్రీలంక సిరీస్కు ఎంపిక చేయకపోవడం�
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం (1974లో) తొలి వన్డే ఆడిన టీమ్ఇండియా.. ఆదివారం వెస్టిండీస్తో తమ 1000వ మ్యాచ్లో బరిలోకి దిగనుంది. చారిత్రక సందర్భాన్న�
తెలుగు ఆటగాడిపై ద్రవిడ్ ప్రశంసలు పుజారా, రహానేను వెనకేసుకొచ్చిన కోచ్ జూనియర్లు వేచి చూడాలని వ్యాఖ్య జొహన్నెస్బర్గ్: క్లిష్ట పరిస్థితులకు ఎదురు నిలుస్తూ.. లోయర్ ఆర్డర్తో కలిసి కీలక పరుగులు జోడించ�
జొహన్నెస్బర్గ్: క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దృఢంగా ఉంటాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టుకు ముందు ఆదివారం ద్రవిడ్ మాట్లాడుతూ.. �