పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా ఎన్సీయే హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయిత
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా సోకిందా? ఆసియా కప్లో జట్టుకు దగ్గరుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ద్రావిడ్కు లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి కొన్నిరోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నే�
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. తాజాగా తన జీవిత చరిత్ర ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. న్యూజిలాండ్ క్రి�
భారత క్రికెట్ అభిమానులు ఇష్టంగా ‘ది వాల్’ అని పిలుచుకునే టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్కోచ్గా సేవలందిస్తున్న రాహుల్ ద్రావిడ్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ద్రావిడ్ పేరును పత్ర�
టీమిండియాకు 2017 నుంచి 2021 వరకు హెడ్ కోచ్గా ఉన్న రవిశాస్త్రి.. భారత జట్టు ప్రదర్శనను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఐసీసీ టోర్నీలు నెగ్గలేదన్న బెంగ మినహా కెప్టెన్ విరాట్ కోహ్లి- హెడ్ కోచ్ రవిశాస్త్రిల కాలంలో భార�
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్.. బ్యాటుతో రాణించడం లేదు. ఈ విషయంపై పలువురు దిగ్గజాలు ప్రశ్నలు లేవనెత్తారు. మరింత కాలం పంత్ రాణించకపోతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంద
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగ�
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
బెంగళూరు: అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువ ఆటగాళ్లకు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు. శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఈశాన్య రాష్ర్టాల ఆటగాళ్లతో ద్రవిడ్ భే