బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. హరీశ్రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై నమోదై న ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పోలీసులు గురువారం
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి రాధాకిషన్రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనకు హైకో ర్టు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేయడంతో శుక్రవారం చంచల్గూడ జైల
పలువురు విపక్ష నేతలతోపాటు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కేసులో సస్పెండైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్టీ పీ రాధాకిషన్రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలు మం
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును చంచల్గూడ జైలు అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ న మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 25 ఉదయం 10 నుంచి 28 సాయం త్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును సోమవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక్కరే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
తల్లి మరణాంతరం నిర్వహించే కార్యక్రమాల్లో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు పాల్గొనేందుకు 5 రోజులు అనుమతిస్తూ 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 నుంచి 14 వరకు తల్లికి నిర్�
ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న డీసీపీ రాధాకిషన్రావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పొట్లపల్లి సరోజనాదేవి (99) సోమవారం కరీంనగర్లోని కుమార్తె ఇంట్లో అనారోగ్యంతో మృతిచెం�