హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం
CP Mahesh Bhagwat | ఆన్లైన్లో కార్లను కిరాయికి తీసుకుని విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు (Rachakonda police) అరెస్టు చేశారు. జూయ్ యాప్ ద్వారా కార్లు
Rachakonda Police | ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్
Over 39,000 traffic violations reported in Rachakonda limits | ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో 39వేల కేసులను నమోదు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు
సంక్రాంతికి సెలవులు రావడంతో నగరంనుంచి అంతా సొంతూరి బాటపట్టారు. వారం లేదా పదిహేను రోజుల వరకూ ఇంటికి తాళాలే. అయితే, ఇదే అదనుగా చేసుకొని దొంగలు తమ చేతివాటం చూపుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే �
Ganja | యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు నార్మోటిక్ డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి
వీడియో కాన్ఫరెన్స్లో సీపీ మహేశ్భగవత్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : కొవిడ్-19 మూడో వేరియంట్ (ఒమిక్రాన్) బారిన పడకుండా సిబ్బంది అందరూ కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటి�
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
Medchal Malkajgiri | మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా యాదగిరి రాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.