ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 556 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 110 మంది వాహనదారులను న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు
Uppal Murder | ఉప్పల్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఎస్ఐ ఉద్యోగం కోసం చేసిన పూజలు ఫలించలేదు. అంతే కాకుండా ఏ పూజారి అయితే ఎస్ఐ ఉద్యోగం కోసం పూజ చేశాడో.. అతనే చేతబడి
Hayat Nagar | హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. 1300 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లన
ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. కొబ్బరి బోండాల మాటున హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆలేర్ పోలీసులు కలిసి అరెస్టు �
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ముంబైకి గంజాయిని
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఒకరు వస్తువు కొన్నారు.. మరొకరు ఇన్సూరెన్స్ పాలసీ చేశారు.. ఇంకొకరు షాపింగ్ చేశారు.. ఇలాంటి వారికి వారం పది రోజుల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఫలానా షా�
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. గంజాయిని సరఫరా చేస్తున్న ఆరుగురు సంభ్యుల ముఠాను మల్కాజిగిరి జోన్ పోలీసులు అరెస్టు చేశారు.
మహిళలను అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం ఉప్పల్ పో
తన బంధువుకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మల్కాజిగూడకు చెందిన వరికుప్పల చంద్రశేఖర్ ఇంటర్నెట్ న�
చోరీకి వెళ్లి తల్లిని చంపిన కొడుకు, స్నేహితులు తర్వాత అమ్రాబాద్ అడవుల్లో కొడుకు హత్య మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులు ‘గడ్డి అన్నారం’ కేసులో నలుగురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగ�