ఒడిశా కేంద్రంగా కొబ్బరికాయల మాటున నగరంతో పాటు ఇతర రాష్ర్టాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.75లక్షల విలువ చేసే 250కిలోల గంజాయి, రవాణాకు విన
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.
Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
న్సూరెన్స్ పాలసీలు తీసుకొని వాటి గురించి మర్చిపోయిన వాటిని లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో సరెండర్ చేస్తూ రూ.4 కోట్లు దోచేసిన ముఠాను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చే�
Hyderabad | ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడుతున్నారని డయల్ 100 ద్వారా రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారంతో 5 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసుల�
Uppal Stadium | హైదరాబాద్ : ఉప్పల్( Uppal )లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం( RGI Cricket Stadium )లో ఏప్రిల్ 2 నుంచి మే 18వ తేదీ వరకు మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్లు( IPL Matches ) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియ
Teenmar Mallanna | రాచకొండ పోలీసులపై చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, అతని అనుచరులు దాడి చేయడంతో పోలీసులు వారిని బుధవారం అరెస్టు చేశారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం మేడిపల్�
అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మూడు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో పహాడీషరీఫ్, మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
Hyderabad | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. బార్ యజమాని నుంచి రూ. 2 కోట్లు దోపిడీ దొంగలు దొంగిలించారు.
Chain snatching | రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా