Star Tortoises | నిబంధనలకు విరుద్ధంగా నక్షత్ర తాబేళ్లు, రెడ్ ఇయర్డ్ ైస్లెడ్ తాబేళ్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉ
Star Fish | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా నక్షత్ర తాబేళ్లను పోలీసులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడిపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.
సినీ నటుడు మోహన్బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది.
మంచు’ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇంటి గొడవలు కాస్తా పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. దీంతో మంగళవారం జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద రోజంతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
తాము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని, తహసీల్దార్, గుర్రంగూడ రైతు లు ఇచ్చిన రెండు వేర్వేరు ఫిర్యాదుల మేరకు అటు ప్రవీణ్రెడ్డిపై, ఇటు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప�
నగర శివారు ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఛేదించడంలో రాచకొండ పోలీసులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ కేసులు మిస్టరీగా మారుతున్నాయి.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డిని మాట్లాడుతున్నా.. మావాడికి ఉద్యోగం ఇవ్వండి... మా వాడికి మంచి పోస్టింగ్ ఇవ్వండి.. అంటూ అధికారులను బురిడీ కొట్టిస్తూ, కోట్ల రూపాయలు దండుకుంటున్న ఒక ముఠాను మల్కాజిగ�
పసిపిల్లల విక్రయాల కేసులో (Child Selling) అసలు సూత్రధారులెవరనే విషయాన్ని రాచకొండ పోలీసులు ఇప్పటికీ గుర్తించలేదు. ఢిల్లీ, పుణెలోని ప్రధాన ఏజెంట్ల ఆచూకీ తెలిస్తేనే.. హోంలో ఉన్న పిల్లల అసలు తల్లిదండ్రులను గుర్తించ�
ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్ఎంపీతో ఎనిమిది ఉన్నారు.
చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను (Child Selling Gang) రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడలో ఆర్�
ఒడిశా కేంద్రంగా కొబ్బరికాయల మాటున నగరంతో పాటు ఇతర రాష్ర్టాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.75లక్షల విలువ చేసే 250కిలోల గంజాయి, రవాణాకు విన
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.