ఎల్బీనగర్, మే 20 : కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. గురువారం లాక్డౌన్ సమయంలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి వద్ద ప్
తుప్పుపట్టి.. నిరూపయోగంగా మారిన పోలీస్ వాహనాన్ని ఇలా అంబులెన్స్గా మార్చారు రాచకొండ పోలీసులు. కొవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీపీ మహేశ్భగవత్ చొరవతో సుమారు 8 లక్షలు వెచ్చించి..మూలనపడ్డ
హైదరాబాద్ : అనాథాశ్రమాలు, వృద్ధాప్య వసతి గృహాలకు అదేవిధంగా రహదారులపై వెళ్లే వాహన డ్రైవర్లకు ఉచితంగా ఆహారాన్ని అందించే స్వస్థ్య సేవ కార్యక్రమాన్ని పలు ఎన్జీవోల సహకారంతో రాచకొండ పోల�
అపోహలు వద్దు.. ప్లాస్మా దానం చేయండి నేను కూడా చేస్తా : సీపీ మహేశ్భగవత్ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): ప్లాస్మా కావాలన్నా.. ఇవ్వాలన్నా.. https://donateplasma.rksc.inలో రిజిస్టర్ చేసుకోండి.. ఇలా చేయడం వల్ల ప్లాస్మా అవసరం ఉన్�
కల్లు కంపౌండ్లకు వచ్చే ఒంటరి మహిళలే అతడి లక్ష్యం మాటలతో నమ్మించి.. లైంగికదాడి మూడేండ్లుగా అఘాయిత్యాలు నిందితుడి అరెస్టు.. సొత్తు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా మాయమాటల�
హైదరాబాద్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దోపిడీకి గురిచేయడమే కాకుండా వారి ఆభరణాలు, నగదు దోచుకునే వ్యక్తిని రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 3.9 లక్�
ఫేసుబుక్లో పరిచయం చేసుకుని.. విలువైన బహుమతులు పంపిస్తున్నామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఐదుగురు సైబర్ క్రిమినల్స్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం పీడీ చట్టం విధించారు. న
బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి దవాఖాన యాజమాన్యం రాచకొండ పోలీసులకు మంగళవారం ఓ అంబులెన్స్, ఐదు ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ను కలిసి వాటిన
రాచకొండ సీపీ కార్యాలయంలో టెలీ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం040-48214800లో సంప్రదిస్తే.. సలహాలు, సూచనలుగత ఏడాది 200మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం కొవిడ్ సోకిందని భయంతో ఓ వ్యక్తి దవాఖాన భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప