మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర
వైద్యానికి సంబంధించి అత్యవసర సేవలు అవసరం ఉన్నవారు శ్రీనివాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌజన్యంతో అందుబాటులోకి తెచ్చిన నాలుగు క్యాబ్లను వృద్ధులు, గర్భిణులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఉచితంగా ఉ
నిబంధనలు పాటించని వారిపై చర్యలు | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పోలీస్ ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో కొన్ని పాత ప్రతిపాదనలు ఉండగా తాజాగా శివారు పోలీస్స్టేషన్లలో నెలకొన్న ఒత్తిడిని తగ్గించి వాటి స్థానంలో కొత్త పోలీ�
హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాం�
తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను రాచకొం డ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకొని.. హైదరాబాద్లో తలదాచుకునే యత్నంలో ఇక్కడి పోలీసులకు దొర
హైదరాబాద్ : ఆయుధాలను అక్రమంగా కలిగిఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులతో కలిసి రాచకొండ పోలీసు స్పెషల్ ఆపరేషన్ టీం ఆయుధాలు కలిగిన ఇద్దరిని శుక్రవార
ఇసుక వ్యాపారంలో నష్టం వచ్చిందని.. దాని నుంచి బయటపడేందుకు తక్కువ ధరలో వాహనాలను విక్రయిస్తామని నమ్మించి.. మోసం చేస్తున్న ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ని
హైదరాబాద్ : కార్ల విక్రయం పేరుతో మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ వాసి శ్రీకాంత్తో పాటు భోపాల్కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు కార్లు అమ్ముతా
విక్రయానికి సిద్ధంగా ఉన్న 400 కేజీలురాచకొండ పోలీసులు దాడి.. అరెస్ట్రూ.20లక్షల విలువ చేసే పంట స్వాధీనంకందుకూరు : తెలిసినవారి మాటలు నమ్మి.. భారీగా డబ్బు సంపాదించవచ్చునని అత్యాశకు పోయి నిషేధిత పంటను సాగుచేసిన
హైదరాబాద్ : ఆన్లైన్ మానవ అక్రమ రవాణా రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నగరంలోని కుషాయిగూడ పోలీసులతో కలిసి రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం గురువారం డెకాయి ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ
ఏడుగురు నిర్వాహకులు కూడా గంజాయి, ఎల్ఎస్డీ స్వాధీనం సంస్థాన్నారాయణపురం మండలంలో ఘటన చౌటుప్పల్, మార్చి 12: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం గాంధీ నగర్ తండాలోని ఓ ఫామ్హౌస్లో గురువా�