Sreegandham | ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాల్లో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగర్బత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎం
రానున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నిజమైన నివాళి అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక�
Adultrated Toddy | నిజామాబాద్ జిల్లా భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన ధరావత్ లచ్చిరాం (50), సాక్రిభాయ్(45) దంపతులతోపాటు కుమారుడు నిశాంత్లు గత ఆరు నెలల కిందట నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్లో
CPR Awareness Programme | సీపీఆర్ అనే ఆయుధంతో గుండె పోటు వచ్చిన వారిని బ్రతికించే అవకాశం ఉందని ప్రముఖ కార్డియో సర్జన్, స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా గోపీచంద్ మన్నం అన్నారు. ఐతే మొదటగా సీపీఆర్ అనే ప్రక్రియ గురి�
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వాసులు మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ను కోరారు. తమ కాలనీలో 200 గజాల స్థలం ఖాళీగా ఉన్నదని, అందులో �
Illegal constructions | కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణాలను సంఘటనా స్థలాలకు వెళ్లి కూల్చివేశారు.
Chaddannam | పూర్తిగా రాగులు, జొన్నలు వంటి అనేక రకాలైన పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు చద్దన్నం మాటను తిరిగి ఇప్పటి తరానికి పరిచయం చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన స్టాల్ స్థానికులను �
Current | విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.11kv ద్వారకా నగర్ ఫీడర్ పరిధిలో ద్వారకా నగర్, డీ నగర్, ప్రసూన నగర్, మాణిక్య నగర్,అంబేద్కర్ నగర్, ఎన్ వి నగర్ ప్ర
KP Vivekananda | మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న అభివృ�
KP Vivekananda | దుండిగల్, మే 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను మోడల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేశామని ఆ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హ�
కాలనీలు, బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ కేటీఆర్ �