నగరంలోని పలు ప్రాంతా ల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వేళలో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ఆఫీస్ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లకు తిరిగి వెళ్లే సమయం కావడ�
KP Vivekanand | ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) పేర్కొన్నారు. సోమవారం 125 గాజులరామారం డివిజన్ షిరిడిహిల్స్లో రూ. 49.50 లక్షల రూపాయలతో చేప
రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతున్నదని చెప్పుకొనే రేవంత్రెడ్డి ఇప్పుడు ఆర్డినెన్స్ల పాలన తీసుకొచ్చారని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ విమర్శించారు.
KP Vivekanand | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అధికారులను ఆదేశించారు.
అబద్ధపు మాటలతో, అసత్య ప్రచారపు పునాదులపై కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గండిమైసమ్మ చౌరస్తాలోని బౌరంపేట సహకార సంఘం బ్యాంకు ముందు రైతు రుణమాఫీ�
కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స�
‘మాది ఒక్కటే ఫ్లోర్.. కొందరికి జీరో బిల్లు వచ్చింది.. మాకెందుకు రాలేదం’టూ...వంద సంఖ్యలో లబ్ధిదారులు సోమవారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధి కార్యాలయాలకు చేరుకొని అధికారులను నిలదీశారు.
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే ధైర్యం గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తల ఊపే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ
నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
Telangana Assembly Elections | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద 42,614 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు... అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూ
కుత్బుల్లాపూర్ గులాబీమయంగా మారింది. గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నామినేషన్ను దాఖలు చేసేందుకు గులాబీ సైన్యం దుండుగా కదిలివచ్చారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్