సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. జరుగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ �
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి మారుతీ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనుకాల ఈ నెల 11న చోటుచేసుకున్న హత్య కేసును పేట్బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివాసముంటున్న వాటిని 58, 59 జీవోల ద్వారా ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేస్తున్�
కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్�
Electric Scooty Battery | కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ �
Minister KTR | హైదరాబాద్ నగరం రోజురోజుకు చాలా విస్తరిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వచ్చే 30 ఏండ్లలో హైదరాబాద్ ఇంకా కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తుందని చెప్పారు.
నేడు కుత్బుల్లాపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన మూడు చోట్ల ప్రారంభోత్సవాలు, రెండు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సిటీబ్యూరో, జనవరి 24(నమస్తే తెలంగాణ)/దుండిగల్: హైదరా�
సికింద్రాబాద్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ ఎంన్ రెడ్డికాలనీకి చెందిన జాదవ్ శివ
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 23: విద్యార్థులకు విక్రయించేందుకు మాదకద్రవ్యాలు తీసుకొచ్చిన ఓ ముఠా మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికాలకు పట్టుబడింది. వీరి నుంచి రూ.2 కోట్లకుపైగా విలువైన మెపెడ్రోన్ను స్వాధీనం చే
కుత్బుల్లాపూర్ : హుజురాబాద్లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రా�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: ఓల్ఎక్స్లో బైక్ కొనుగోలుపై వచ్చిన ప్రకటన చూసి ఓ యువకుడు తన నగదును ఆన్లైన్ ద్వారా పంపడంతో మోసపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల�