నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ.వివేకానంద 85,576 ఓట్ల మెజారి�
Telangana Assembly Elections | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద 42,614 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు... అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూ
కుత్బుల్లాపూర్ గులాబీమయంగా మారింది. గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నామినేషన్ను దాఖలు చేసేందుకు గులాబీ సైన్యం దుండుగా కదిలివచ్చారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. జరుగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ �
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి మారుతీ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనుకాల ఈ నెల 11న చోటుచేసుకున్న హత్య కేసును పేట్బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివాసముంటున్న వాటిని 58, 59 జీవోల ద్వారా ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేస్తున్�
కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్�
Electric Scooty Battery | కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ భగత్సింగ్ నగర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. బ్యాటరీ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ �