Boy Kills Father for Thrashing Mother | తల్లిని కొడుతున్న తండ్రిని అడ్డుకునేందుకు మైనర్ కుమారుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆగ్రహంతో ప్లాస్టిక్ పైప్తో తండ్రి తలపై కొట్టి చంపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపు
భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండి�
జనగామ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మొన్నటికి మొన్న ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఓటింగ్ వేళ గాంధీభవన్ సాక్షిగా నియోజకవర్గ ముఖ్యనేతల మధ్య విభేదాలు పొడచూపగా ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు జంగా ర�
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�
సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయక�
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. దీంతో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తమపై రౌడీలను ఉసిగొల్పడంతోపాటు తప్ప�
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం..
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
కాంగ్రెస్లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ�
కమలనాథుల తీరు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు తయారైంది. మా దారి రహదారి అనే రీతిలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. పార్టీ ముఖ్య నేతల వద్ద అనుచరులతో బలప్రదర్శనకు దిగుతున్నారు. శనివారం జరిగిన బీజేపీ సభ సాక్ష�
సెల్ ఫోన్ విషయంలో అక్కతో గొడవ పడిన చెల్లులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..