జిల్లాలో వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం భువనగిరిలోని ఓ హోటల్లో మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు అ�
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు మండలంలోని గడ్డమల్లయ్యగూడలో బహిర్గతమయ్యాయి. ఎంప�
నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చ�
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీనియర్ నేత రాహుల్గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మదర్థెరిస�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మా టల యుద్ధం కొనసాగుతున్నది. అభివృద్ధి విషయంలో సోమవారం మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సవాల్ విసురుకున్నారు. దీంత�
‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు