ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో నాణ్యమైన విద్యకు దూరం కావద్దని ట్రస్మ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్�
Quality education | ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
Special attention | ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల హాస్ట�
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏ ఎస్) లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతున్నది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్�
దేశంలో ప్రైవేటీకరణను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. తాజా గా సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ స్కూళ్లను సైత�
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. కొత్త జిల్లాగా ఏర్పడిన సమయంలో ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్లో నిలిచిన కామారెడ్డి పరిస్థితి ఇప్పుడు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మంతూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అక్షర�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కీలకపాత్ర వహించే అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పోస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్న కే.రవికుమా
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత�
Quality Education | పోచారం మున్సిపాలిటీ కాచివాని సింగారంలో అన్ని వసతులతో ఏర్పాటు చేసిన పాఠశాల భవనాన్ని బుధవారం స్కంద ఇంటర్నేషనల్ సీబీఎస్ పాఠశాల చైర్మన్ వెదిరె అశోక్ రెడ్డి పూజలు నిర్వహించి తోటి డైరెక్టర్లతో క
Govt Schools | ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివ�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో శోభారాణి అన్నారు. మండలంలోని వీణవంక, కనపర్తి, నర్సింగాపూర్ గ్రామాలలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిసి ఎం�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సామినేని సత్యనారాయణ అన్నారు.