ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్లో నిరాశపరిచిన సింధు..
కొత్త సీజన్లో తొలి టోర్నీ ఆడుతూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం సెమీస్లోనే ముగిసింది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె సెమీస్లో పరాజయం పాలైంది. సెమీస్
కాలి గాయం నుంచి కోలుకుని తొలి టోర్నీ ఆడుతున్న పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ మలేషియా ఓపెన్లో సెమీస్కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు.. ప్రపంచ చాంపియన్, జపాన్కు చెందిన అకానె య
PV Sindhu: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. మలేషియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచి గాయం వల�
Malaysia Open : కొత్త ఏడాదిలో భారత షట్లర్ పీవీ సింధు (PV Sindhu) గొప్పగా ఆడుతోంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000లో దూకుడు కనబరుస్తున్న సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సంచలనం సృష్టించారు. పురుషుల డబుల్స్లో ఈ భారత జోడీ సెమీస్కు దూసుకెళ్లింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీడబ్ల్యూఎఫ్) మిగతా సీజన్కు దూరమైంది. కాలి గాయం కారణంగా ఆమె యూరప్ వేదికగా జరుగబోయే మిగిలిన సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు �
Animesh - Bolt : భారత అథ్లెటిక్స్లో సంచనలంగా మారిన అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) తన అభిమాన హీరోను కలిశాడు. తాను ట్రాక్ మీద చిరుతలా పరుగెత్తడానికి .. 'భారత ఫాస్టెస్ట్ మ్యాన్'గా అవతరించడానికి స్ఫూర్తినిచ్చిన 'ఉసేన్ బోల్ట్'(Usai
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్లోనే నిష్క్రమించగా, స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిం
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ చైనా మాస్టర్స్లో క్వార్టర్స్కు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె.. 21-4, 21-10తో డెన్మార్క్కు చెందిన జాకొబ్సెన్పై అలవోక విజయం సాధించింది.
Hong Kong Open : గత ఏడాది కాలంగా మేజర్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ (Hong Kong Open) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.