థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చే
ఊబర్ కప్లో భారత కథ ముగిసింది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్లకు గాను రెండింట్లో ఓడిన భారత్.. ఈ టోర్నీ నుంచి గ్రూప్ దశ లోనే వైదొలిగింది. గ్రూప్ స్టేజ్లో చైనాతో జరిగిన ఆఖరి పోరులో భారత మహిళా షట్లర్లు 0-5తో
Uber Cup : ఎన్నో ఆశలతో డెన్మార్క్కు వెళ్లిన భారత బృందం ఉబెర్ కప్(Uber Cup) నుంచి నిష్క్రమించింది. ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sindhu) ఓటమితో టీమిండియా అనూహ్యంగా ఇంటిదారి పట్టింది.
Ayush Shetty : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) చెలరేగుతున్నాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆయుశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు.
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో మూడో రోజు భారత్కు నిరాశే ఎదురైంది. రెండో రోజు ఏకపక్ష విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన సింగిల్స్ షట్లర్లలో యువ సంచలనం ఆయుష్ శెట్టి మినహా మిగిలినవారంతా రెండో రౌ�
బ్యాడ్మింటన్ ఏషియన్ చాంపియన్షిప్స్లో రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సింగిల్స్ విభాగంలో భారత టైటిల్ ఆశలు మోస్తున్న స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫస్ట్ రౌండ్కే ఇంటిబాట పట్టగా ప్రణయ్�
ఆటల మీద ఆసక్తి ఉండి దానినే కెరీర్గా ఎంచుకున్నప్పటికీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు తెలిపింది. క్రీడల్లో ఒక్క గాయంతో కెరీర్లు కోల్పోతాయని, కానీ చదువు మాత�
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మంగళవారం నుంచి బాసెల్ వేదికగా మొదలుకావాల్సి ఉన్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ �