ప్రతిష్ఠాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. తనదైన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ ఇందూ�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బుధవారం తన తొలి మ్యాచ్లో సింధు 12-21, 21-10, 15-21 స్కోరుతో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.
గాయం కారణంగా ఆరు నెలలుగా ఆటకు దూరమైన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ సీజన ఆరంభ టోర్నీలో సింధుతో పాటు సైనా నెహ్వాల
PV Sindhu హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. టాప్ 25 ఫోర్బ్స్ స్పోర్ట్స్వుమెన్ జాబితాలో చోటు సంపాదించింది. మహిళల అథ్లెట్లలో అత్యధికంగా సంపాదిస్తున్న 25 క్రీడాకారిణిల జాబితాను ఫోర్బ్స్ �
సుచిత్ర అకాడమీలో ఫిట్ ఇండియా వారోత్సవాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, డిప్యూటీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.శరత్చంద్ర, కోచ్ విధిచౌదరి, ప్ర�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ టాప్-5 ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకుంది. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో సింధు 5వ స్థానంలో నిలిచింది.
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
భారత యువ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తన ర్యాంకింగ్ను మెరుగుపర్చుకున్నాడు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ 15వ ర్యాంక్లో నిలిచాడు. ఇటీవలి ప్రపంచ చాంపియన్షిప్తో పాటు జపాన్
బ్లూమ్స్బర్గ్ బిలియనీయర్ల సూచీలో ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త? అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో ఒకేసారి పైలట్, కోపైలట్గా విమానయానం చేసి�
అంతర్జాతీయ క్రీడాకారులకు హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. సైనా నెహ్వాల్, సానియా మీర్జా, పీవీ సింధు లాంటి అత్యుత్తుమ ప్లేయర్లు దేశ క్రీడా చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటే..ఇప్పుడు యువ ప్లేయర్లు వారి