ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు పీవీ సింధు, తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 22-20, 21-12తో భారత్కే చెందిన ఇష�
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షటర్లు పీవీ సింధు, తన్వీ శర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ పీవీ సింధు 21-13, 21-11తో ఇనెస్ లూసియా కాస్టిలో(పెరూ)పై అ�
భారత స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు వరుసగా పదోసారి ప్రపంచ నంబర్ వన్, సౌత్ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో ఓడి ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది
PV Sindhu: ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. ఇండోనేషియన్ ఓపెన్లో ఇవాళ ఓటమి పాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే యంగ్ చేతిలో ఆమె పరాజయాన్ని చూవిచూసింది. రౌండ్-16లో 17-21, 14-21 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడ
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి
PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లోకి దూసుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత పదో ర్యాంక్ సాధించింది తెలుగు తేజం.
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చే
ఊబర్ కప్లో భారత కథ ముగిసింది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్లకు గాను రెండింట్లో ఓడిన భారత్.. ఈ టోర్నీ నుంచి గ్రూప్ దశ లోనే వైదొలిగింది. గ్రూప్ స్టేజ్లో చైనాతో జరిగిన ఆఖరి పోరులో భారత మహిళా షట్లర్లు 0-5తో