నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
స్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా Hచొరవ చూపాల్సి ఉందన్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధ
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రానున్న రోజుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. 2024 వ్�
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. దే�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా
జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ధాన్యం సేకరణ లక్ష్యం 1.55లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 200 కేంద్రాల ద్వారా �
హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
యాసంగి ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చే
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నార
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం పూడూరు, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాల్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్
రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియలో కేంద్ర రక్షణశాఖ సోమవారం మార్పులను ప్రకటించింది. ఆధునీకరణ డ్రైవ్లో భాగంగా సాయుధ బలగాలు దేశీయ పరిశ్రమల నుంచే చాలా వరకు మిలటరీ హార్డ్వేర్ను పొందాల్సి ఉంటుందని