రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ముఖం చాటేసినా రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ర�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. కొన్ని బ్యాంక్లు ఈవీల కొనుగోలుకు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలిస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
గంగాధర : వానాకాలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, మధురానగర్, మంగపేట గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొ
మాక్లూర్ : యాసంగిలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని, అన్నదాతలు అధైర్యపడోద్దని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన మాక్లూర్లో మహిళ సమా�
Indian railway: సమీప భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులు ఇండియన్ రైల్వే నుంచి రైల్వే కోచ్లను లీజ్కు తీసుకోవచ్చు. లీజుకు మాత్రమే కాదు, కావాలనుకుంటే రైల్వే కోచ్లను ఏకంగా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెయ్యి సీఎన్జీ లో- ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచార�