జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లు సర్కారు కొనుగోలు కేంద్రాలకు రాకుండాపోయాయి. బయట అధిక రేటు పలికిందా లేక అధికారుల నిర్లక్ష్యమో గాని గతేడాది కంటే ఈ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లల�
జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినా..అక్కడ పెడుతున్న కొర్రీలు..జరుగుతున్న నష్టంతో అన్నదాతలు దళారులు, వ్యాపార�
రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జ�
ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్ర�
CS Shantikumari | కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
మండలంలోని తాటికల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చీమలగడ్డ, గోరెంకలపల్లి, మంగళపల్లి, తాటికల్, నెల్లిబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కొనుగోళ్లు ప్రారంభమై వారం రోజులు అవుతున
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. కొత్తపల్లి మండలం మలాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రతి గింజా కొంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇటు ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరిత గతిన కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షాన�
రాష్ట్రవ్యాప్తంగా 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని �