రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి వినియోగించుకోవాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారా�
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆగమైపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ సర్కారు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడా కనిపించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నా�
రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ మాదిరెడ్ఢి నర్సింహరెడ్డి అన్నా
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులోని ఆర్ఎస్ జిన్నింగ్ మిల్ల�
నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజులు కొనుగోలు కేంద్రాలు కూడా మూతపడనున్నాయి. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ �
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్
DSO | పెద్దమందడి మండలంలోని మనిగిళ్ళ, దొడగుంటపల్లి గ్రామాలలో ఆదివారం కొనుగోలు కేంద్రాలను వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథం పరిశీలించారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతు బదావత్ యుగేంధర్కు చెందిన ధాన్యం కాంటా పెట్టారు. టార్పాలిన్లు కప్పి నిల్వ ఉంచారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బస్తాల నుంచి వడ�
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్త�
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�
రంగారెడ్డిజిల్లాలో ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు లేక పలు మండలాల్లో వరిపంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తీరా పంట చేతికందే సమయంలో అక�
కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహిస్తూ రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఖమ్మం-కోదాడ