ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దళారులు నేరుగా రైతుల వద్ద వడ్లను కొంటున్నారు. ప్రభుత్వం 20 రోజలు క్రితం అట్టహాసంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిం�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన ‘ఎక్కడి వడ్లు అక్కడే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కాంటాలు వేయని దు�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులను అడ్డుకునేందుకు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద చెక�
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిబంధనలతో ఆగం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ఇవి తప్పనిసరి పాటించాలని, అలాగే తేమ
విక్రయానికి పెసర రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా జిల్లాలోని వైరా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో రైతులు పండించిన దొడ్డు రకం వడ్లు సర్కారు కొనుగోలు కేంద్రాలకు రాకుండాపోయాయి. బయట అధిక రేటు పలికిందా లేక అధికారుల నిర్లక్ష్యమో గాని గతేడాది కంటే ఈ యాసంగి వరిధాన్యం కొనుగోళ్లల�
జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినా..అక్కడ పెడుతున్న కొర్రీలు..జరుగుతున్న నష్టంతో అన్నదాతలు దళారులు, వ్యాపార�
రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జ�
ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్ర�
CS Shantikumari | కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.