ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మండల కేంద్రమైన నిజాంపేట్లోని డీసీఎంఎస్ ఆధ్వర్యం�
మక్క రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు �
జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, గంగరమంద, వేణుకిసాన్నగర్ తండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జ�
ప్రభుత్వం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
వాన కాలంలో వేసిన పత్తి, సోయా, మొక్క జొన్న పంటలు చేతికొస్తున్నాయి. వీటితో పాటు సాగు చేసిన కంది సైతం కోత దశకు చేరుకున్నది. వాన కాలం ప్రారంభం నుంచి కుండపోత వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది.
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కేంద్రంతోపాటు లంబాడిపల్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లి�
హైదరాబాద్ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ సిస్టం ఏర్పాటు చేయలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. గాంధారి : రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అవాస్తవాలు మానుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నార�
కామారెడ్డిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�