వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఏటా �
వరి ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 13,310 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �
ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మండల కేంద్రమైన నిజాంపేట్లోని డీసీఎంఎస్ ఆధ్వర్యం�
మక్క రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు �
జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, గంగరమంద, వేణుకిసాన్నగర్ తండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జ�
ప్రభుత్వం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోల�
వాన కాలంలో వేసిన పత్తి, సోయా, మొక్క జొన్న పంటలు చేతికొస్తున్నాయి. వీటితో పాటు సాగు చేసిన కంది సైతం కోత దశకు చేరుకున్నది. వాన కాలం ప్రారంభం నుంచి కుండపోత వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది.
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్�