రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కేంద్రంతోపాటు లంబాడిపల్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లి�
హైదరాబాద్ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ సిస్టం ఏర్పాటు చేయలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్.. గాంధారి : రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అవాస్తవాలు మానుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నార�
కామారెడ్డిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ
ముథోల్ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విట్టోలి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం�
డిచ్పల్లి : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నియోజకవర్గంలోని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ప�
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమా
మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బ
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
కామారెడ్డి టౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకవెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో �
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�