missile debris | అమృత్సర్ పరిధిలోని పలు గ్రామాల్లో క్షిపణి శిథిలాలు కనిపించాయి. వీటిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
Pak national | ఆపరేషన్ సిందూర్ వేళ పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. పాక్ జాతీయుడు (Pak national) భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు.
ఆపరేషన్ సింధూర్తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన
Operation Sindoor | భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్
Road accident | కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Punjab | పెహల్గామ్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఆ దాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఆదివారం రాత్రి 9.00 గంటల నుంచి 9.30 గంటల వరకు అరగంట పాటు అన్ని లైట్లను ఆఫ్ చేసి పూర్తి బ్లాకవుట్ పాటించారు.
ఐపీఎల్-18లో గత నాలుగైదు మ్యాచ్ల నుంచి ఎవరైనా బ్యాటర్ క్రీజులోకి రాగానే అంపైర్లు వారి బ్యాట్లను తనిఖీ చేస్తున్న దృశ్యాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
woman constable arrested | మహిళా పోలీస్ కానిస్టేబుల్ వ్యక్తిగత వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.
Digital Arrest Fraud : డిజిటల్ అరెస్టుకు ఓ వృద్ధ జంట అన్నీ కోల్పోయింది. 10 రోజుల పాటు జరిగిన అరెస్టు.. ఓ రిటైర్డ్ కల్నల్ 3.4 కోట్లు కోల్పోయారు. ఈడీ అధికారులమని బెదిరిస్తూ ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు.
boy suffers fatal burns | పార్కులో ఆడుకుంటున్న బాలుడు తుంటరి పని చేశాడు. తాడుతో కట్టిన ప్లాస్టిక్ వస్తువును గాలిలోకి విసిరాడు. అయితే పైనున్న హై వోల్టేజీ విద్యుత్ వైరుకు అది తగిలింది. దీంతో పెద్ద శబ్దంతోపాటు మంటలు వ్య�
హర్యానా సమీపంలోని ఖనౌరి, శంబు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల గుడారాలు, వేదికలను పోలీసులు కూల్చివేయడం, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆదేశాలతో పోలీసులు 350 మంది రైతు నాయకులను అరెస్ట్ చేసి జ
Bajinder Singh | తనను దేవుడిగా చెప్పుకునే పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేశాడు. ఒక వ్యక్తితోపాటు మహిళపై పలు వస్తువులు విసిరేశాడు. వారి చెంపలపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డీలిమిటేషన్ను అమలు చేస్తే తమ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. పార్లమెంట్లో ప్రస్తుతం 2.39 శాతంతో తమ రాష్ట్రం నుంచి 13 మంది లోక్సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహ�