నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Assembly Bypolls) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి,
గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా ప
firecracker factory blast | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. (firecracker factory blast) పేలుడు ధాటికి రెండస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
Arrest | పంజాబ్ (Punjab) కు చెందిన ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) రమన్ ఆరోరా (Ramal Arora) అవినీతి కేసు (Corruption case) లో అరెస్టయ్యారు. దొంగ నోటీసులు జారీచేసి పలువురి నుంచి వేలల్లో లంచం రూపంలో డబ్బు గుంజిన కేసులో అరోరా పేరు బయటికి రావడంతో పంజ�
Beating Retreat : పంజాబ్లోని మూడు ప్రాంతాల్లో ఇవాళ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విమరణ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే పది రోజు�
పాకిస్థాన్కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్�
Pak spy network busted | పాకిస్థాస్కు రహస్యాలు చేరవేసే మరో గూఢచార నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Golden Temple | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్తో భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత పాక్ పంజాబ్ (Punjab)లోని అమృత్సర్ (Amritsar)లో గల స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) మిస్సైళ్లు, డ్రోన్ల�
Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.
మహిళ ఫొటోతో సోషల్ మీడియాలో ఫేక్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన పంజాబ్ రాష్ర్టానికి చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్
India-Pakistan Tension | భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొనే ఈ రాష్ట్రం పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పంజాబ్
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర�
పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజస్థాన్లో ఉన్న పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (
6 Students, Driver Killed | స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు ఆరుగురు స్కూల్ విద్యార్థులు మరణించారు. మరో ముగ్గురు స్కూల్ పిల్లలు గాయపడ్డారు.