జన గణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస�
ఆ పల్లెలో అడుగడుగునా అద్భుతాలే దర్శనమిస్తాయి. ఓ వీధిలోని ఇళ్లపైన విమానాలు ల్యాండవుతూ విస్తుగొలుపుతాయి. మరో వాడలోని మేడలపైన ఓడలు లంగరేసి కనిపిస్తాయి. డాబాలపై యుద్ధ ట్యాంకులు కవాతు చేస్తుంటే.. పక్క గల్లీల
ఆ పల్లెలో అడుగడుగునా అద్భుతాలే దర్శనమిస్తాయి. ఓ వీధిలోని ఇళ్లపైన విమానాలు ల్యాండవుతూ విస్తుగొలుపుతాయి. మరో వాడలోని మేడలపైన ఓడలు లంగరేసి కనిపిస్తాయి. డాబాలపై యుద్ధ ట్యాంకులు కవాతు చేస్తుంటే.. పక్క గల్లీల
girl kidnapped | స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తాత, నానమ్మ చేతుల్లోంచి లాక్కెళ్లారు. కారులో తీసుకెళ్లారు. తాత, నానమ్మ ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Medical Student : పంజాబ్లోని పాటియాలాలో దారుణం జరిగింది. మెడికల్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా ప్రధానిపై ఈ అంశంలో విమర్శలు చేశారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేయాలంటూ సూచించే మోదీ.. ఆయన మాత్రం వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించారు.
కొత్తగా నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరా, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు చెందిన నివాసాలు, ఆఫీసులపై ఈడీ శనివారం దాడులు నిర్వహించింది. దాడుల తర్వాత �
పంజాబ్లోని మొహాలీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈడీ దాడుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్రన్ టవర్స్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
Amanpreet Singh Gill : ఒకప్పుడు తనత కలిసి ఆడిన అమన్ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) మరణ వార్త విని షాకైన విరాట్.. మనసుకెంతో బాధగా ఉందని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపాడు.
పంజాబ్లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
Sandeep Pathak: రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్ పోలీసులు ఇవాళ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎంపీ సందీప్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై నాన్ బెయిలబుల్ నేరాన్ని మోపారు.