ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు
Bhangra | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శకటం ప్రదర్శనలో కొందరు వృద్ధులు పాల్గొన్నారు. వారు డ్యాన్స్ చేశారు. ఆరోగ్య పథకం ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆ వృద్ధులు భాంగ్రా చేస్తున్నట్లు పంజాబ్
Jawan Kills Wife | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ సెలవుపై ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ నేపథ్యంలో ఆమెను కొట్టడంతో మరణించింది. అయితే టెర్రస్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు భార్య కుటుంబ సభ్యులకు స
ఒలింపిక్స్; కామన్వెల్త్ గేమ్స్; ఆసియా గేమ్స్; నేషనల్ గేమ్స్.. అందరికీ తెలిసిన క్రీడా పోటీలు! వాటికి ఏమాత్రం తీసిపోనివి.. ‘కిలా రాయ్పూర్-రూరల్ ఒలింపిక్స్'. పంజాబ్లోని ఓ పల్లెలో మొదలై.. ప్రపంచవ్యాప
Punjab Video : పంజాబ్లోని పాటియాలా పట్టణంలో దారుణ ఘటన జరిగింది. ఒక ఇంటికి వెళ్లిన దంపతులపై, ఆ ఇంటికి చెందిన పిట్బుల్ కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ మహిళ తీవ్ర ర
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర పోషించగల ఒక ప్రత్యేక ఓటర్ల సమూహంపై తమ
Punjab Exam Scam |పంజాబ్ ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ వివాదం పేపర్ లీక్ కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జ్యోత్ సింగ్ బైన్స్ తెలిపారు. వ్యవస్థీకరించిన ‘హై-టెక్’ మోసమని ఆయన అన్నారు. హర్యానాలోని భివానీ నుం�
Punjab Paper Leaks : పంజాబ్లో కూడా ఇటీవల వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందో�
అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశంలోని అనేక చోట్ల రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు.
India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
Man set on fire by brother-in-law | గొడవ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రమ్మని ఒప్పించేందుకు ఒక వ్యక్తి అత్త వారింటికి వెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరుగడంతో బావమరిది అతడికి నిప్పంటించాడు. ఆ వ్యక్తితోపాటు కాపాడేంద�
పంజాబ్ కాంగ్రెస్లో తీవ్ర అసమ్మతి చిచ్చు రాజుకుంది.2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి.
Woman Kills 3 Children, Suicide | ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఇంటికి వచ్చిన బంధువు వారి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చ�
Men Stripped, Paraded | మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణలపై గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు దళిత వ్యక్తులను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
Man kills lover's daughter | ఒక వ్యక్తి తన ప్రియురాలి టీనేజ్ కుమార్తెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి బైక్పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.