మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. దీంట్లో పీఎన్బీ..ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింద�
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్లు రూపాయలు రుణాలు తీసుకొని..ఎగ్గొట్టి బెల్జియంలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి అక్కడి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈనెల 22న ఆయన దాఖలు చేసిన బె�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి, పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికా పోలీసులు ఈ నెల 4న అరెస్ట్ చేశారు.
కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి,
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రూ.25 లక్షలదాకా సులభతర డిజిటల్ లోన్లను మంజూరు చేస్తామన్నది. పీఎన్బీ అధికారిక వెబ్సైట్కు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై 0.05 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఎలక్ట్రియేతర వాహనాలతో ప�
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ).. విద్యాలక్ష్మి స్కీం కింద విద్యా రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. విద్యా రుణాలు తీసుకునేవారిని ప్రోత్స�
నగలు, డాక్యుమెంట్ల వంటి విలువైనవాటి కోసం నమ్మదగిన బ్యాంకింగ్ సేవల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లదే కీలకపాత్ర. అందుకే ఇటీవలికాలంలో వీటికి ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నాయి. ఇండ్లలో భద్రత అంతంతమాత్రంగా ఉండట�
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఆయనని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయ
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)గా సునీల్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సునీల్ కుమార్..
Punjab National Bank | ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గృహ, ఆటో, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఆర్బీఐ ద్రవ్�
బ్యాంకులు వరుసపెట్టి వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. ఈ నెల మొదలు ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 8 బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 నుంచ�