Lottery | అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేమని చాలామంది అంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. స్టవ్లు రిపేర్ చేసుకునే వ్యక్తికి ఏకంగా రూ.3 కోట్ల లాటరీ తగిలింది. పంజాబ్ (Punjab) లోని మోగా జిల్లా నిహ�
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం హర్షం వ్యక్తం చేస్తూ ‘సత్యం ఎప్
Punjab Man Shoots Woman | ఒక మహిళకు ఇటీవల వివాహం జరిగింది. అయితే పొరుగింటికి చెందిన వ్యక్తి దీనిని తట్టుకోలేకపోయాడు. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆ మహిళ భర్తను కొట్టాడు. ఆమె తలపై గన్తో కాల్పులు జ
Two cops shot dead | పోలీస్ అవుట్పోస్ట్లో రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు అనుమానాస్పదంగా మరణించారు. కాల్పుల గాయాలతో వారు చనిపోయారు. భారత్, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఇది జరుగడం కలకలం రేపింది.
Viral Video : పెండ్లి వేడుకల్లో అప్పుడప్పుడూ వధూవరులపై కరెన్సీ నోట్లు చల్లడం చూస్తూనే ఉంటాం. ఆ కరెన్సీ నోట్ల విలువ సాధారణంగా వేలల్లోనే ఉంటుంది. కానీ, ఒక వేడుకలో రూ.8.5 కోట్ల రూపాయలు చల్లారంటూ ప్రచారం మొదలైంది.
Navjot Kaur Sidhu : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు.
Woman's Half-Burnt Body In Suitcase | హైవే పక్కన సూట్కేస్ పడి ఉండటాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. అందులో సగం కాలిన యువతి మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. దీనిపై దర
Law College Student: పంజాబ్ లా కాలేజీలో ఓ విద్యార్థి మరో విద్యార్థిని కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను పిస్తోల్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. వన్సైడ్ లవ్ కారణమై ఉంటుందని ప్రాథ
Bikram Singh Majithia : దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Rajinder Kaur Bhattal | కాంగ్రెస్ నాయకురాలు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో కొనసాగేందుకు ఎన్నికలకు ముందు బాంబు పేలుళ్లతో కలకలం రేపాలని కొందరు అధికారులు తనకు సూచిం
Blast At railway line in Punjab | గూడ్స్ రైలు వెళ్తుండగా రైలు పట్టాలపై పేలుడు సంభవించింది. రైలు పట్టాలు ధ్వంసమయ్యాయి. రైలు ఇంజిన్ దెబ్బతిన్నది. లోకో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి
విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచుల్లో పంజాబ్, విదర్భ తమ ప
క్రీడల్లో మరీ ముఖ్యంగా సాంప్రదాయక గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించే పంజాబ్లో వీటి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెజ్లింగ్, ఆర్చరీ మాది�