విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచుల్లో పంజాబ్, విదర్భ తమ ప
క్రీడల్లో మరీ ముఖ్యంగా సాంప్రదాయక గ్రామీణ క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించే పంజాబ్లో వీటి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రెజ్లింగ్, ఆర్చరీ మాది�
Man Shoots Wife, Children, Kills Self | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువారి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
విజయ్ హజారే వన్డే టోర్నీలో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 26.2 ఓవర్లలో 215 స్కోరుకు ఆలౌటైంది.
Sarfaraz Khan: అభిషేక్ శర్మ వేసిన ఓ ఓవర్లో 30 రన్స్ బాదాడు సర్ఫరాజ్ ఖాన్. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టోర్నీ చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో ముంబై జట్టు ఒక్క
Bal Puraskar | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పదేళ్ల బాలుడు తన వంతుగా సైనికులకు సేవలందించాడు. టీ, స్నాక్స్, పాలు, లస్సీ వంటివి వారికి అందజేశాడు. నాటి నుంచి ప్రశంసలు పొందిన ఆ బాలుడికి బాల పురస్కార్ అవార్డు దక్కింది.
Encounter | పంజాబ్ (Punjab) లోని మొహాలీ (Mohali) సిటీలో రెండు రోజుల క్రితం కబడ్డీ ప్లేయర్ (Kabaddi player) ను హత్య చేసిన హంతకుడు బుధవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో హతమయ్యాడు. హంతకుడి కోసం గాలిస్తున్న పోలీసులకు అతడు తారసప�
Teacher Couple Die | దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్లోని రైతన్నలు నిరసనబాట పట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఆజాద్ బుధవారం సంగ్రూర్ జిల్లాలో స్మార్ట్ పవర్ మీటర్లను తొలగించి నిరస�
Couple Wins Lottery, Flees Home | కూలీ పనులు చేసేకునే దంపతులు రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఎవరైనా తమకు హాని తలపెడతారేమోనని ఆ దంపతులు భయాందోళన చెందారు. తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులత
Congress | ముఖ్యమంత్రిని నియమించాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతుందని సూచిస్తూ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవ్జోత్ కౌర్ సిద
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
రెండు నెలల విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో భాగంగా ఈ బరోడా ఆటగాడు..