US Woman Murder | అమెరికా పౌరురాలైన మహిళ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చింది. అయితే వృద్ధుడైన కాబోయే భర్త ఆమెను హత్య చేయించాడు. చంపిన వ్యక్తి ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తగులబెట్టాడు. ఆ మహిళ మిస్సి�
Punjab law student | ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడికి ఒక విద్యార్థి ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు చేశాడు. బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన అతడు చేతిని కోల్పోయాడు. పేలుడుపై �
Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, షోస్, యాడ్స్ ఇలా బిగ్ బీ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన అలసట, గుండె కొట్టుకునే వేగం అతి తక్కువగా ఉండటంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చేర్పించారు.
భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Raghav Chadha | భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన పంజాబ్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రూ.3.25 కోట్ల నిధులు ప్రకటించారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్ల�
Red Alert: జమ్మూకశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆయా జిల్
పంజాబ్లో ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పథన్మజ్రాను రేప్, మోసం అభియోగాలపై మంగళవారం కర్నాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆయన పోలీస్ అధికారులపై కాల్పులు జరిపి అక్క
Punjab Rains: పంజాబ్లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వరదలు ముంచెత్తుతున్నాయి. వానల వల్ల రాష్ట్రంలో 23 మంది మృతిచెందారు. సుమారు వెయ్యి గ్రామాలకు పైగా మునిగిపోయాయి.
ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిప�
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
Passengers Jump Out Of Moving Bus | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు కదులుతుండగా కొందరు మహిళలు కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.