Earthquake | పంజాబ్ హోషియాపూర్లో ఆదివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశాయి.
Bypolls | ఏడు రాష్ట్రాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypolls) ఫలితాలు వెలువడుతున్నాయి. పంజాబ్ (Punjab)లోని జలంధర్ పశ్చిమ (Jalandhar West) స్థానంలో ఆప్ అభ్యర్థి గెలుపొందారు.
ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) కార్యకలాపాలపై ఐదేండ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Sword Attack On Shiv Sena Leader | పంజాబ్ శివసేన నేతను నిహాంగులు అడ్డుకున్నారు. కత్తులతో తల, చేతులపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిహాంగులు కత్తులతో దాడి చేసిన వీడియో క్లిప్
Sarabjeet Khalsa | దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్ (Beant Singh) కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా (Sarabjeet Khalsa) ఇవాళ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ (Punjab) లోని ఫరీద్
హరియాణలో మళ్లీ రాజకీయ అస్ధిరతకు తెరలేచే పరిస్ధితి నెలకొంది. హరియాణ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్తో గురువారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Police Station | పోలీస్ స్టేషన్కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్�
బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక�
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది.
ఉగ్రవాద అభియోగాలతో ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న సిక్కు అతివాది అమృత్పాల్ సింగ్తోపాటు షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజినీర్ రషీద్) తాజాగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. వీరి
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 13 ఎంపీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 7 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆప్-3 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో గెలిచాయి. జైల్లో ఉన్న సిక్కు �
పంజాబ్ ఓటర్లు బీజేపీకి (BJP) షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది.