Couple Wins Lottery, Flees Home | కూలీ పనులు చేసేకునే దంపతులు రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఎవరైనా తమకు హాని తలపెడతారేమోనని ఆ దంపతులు భయాందోళన చెందారు. తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులత
Congress | ముఖ్యమంత్రిని నియమించాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతుందని సూచిస్తూ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవ్జోత్ కౌర్ సిద
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు బిల్లును వ్యతిరేకించడంతో పాటు, పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రైతులు రెండు గంటల పాటు రైలు రోకో నిర్వహించారు.
రెండు నెలల విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో భాగంగా ఈ బరోడా ఆటగాడు..
అరవై ఏండ్లు దాటగానే కృష్ణా రామా అనుకుంటూ మూలన కూర్చోవాలి అనుకొనే తత్వం చాలామందిది. కొందరైతే అసలు ఈ వయసు వరకూ పని చేయడానికి కూడా బద్ధకిస్తారు. పంజాబ్కు చెందిన హర్భజన్ కౌర్ మాత్రం దీనికి పూర్తిగా భిన్న�
protesters set police on fire | నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి.
Arvind Kejriwal | తాము నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (APP convener) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. పంజాబ్ (Punjab) లోని ఆనంద్పూర్ సాహిబ్ (Anandpur Sahib) లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడార
చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. దీంత
మన దేశంలోని పంజాబ్కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్కు వచ్చేశారు.
AAP Won Tarn Taran Bypoll | పంజాబ్లోని తర్న్ తరన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఆ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,091 ఓట్ల ఆధిక్యంతో విజ�
న్యూఢిల్లీ రాజకీయాల్లో మరోసారి శీష్ మహల్ (అద్దాల మేడ) వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్కు ఆయన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో ప్రభుత్వం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెవెన్ స్టార్ బంగ
Kejriwal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన కోటాలో.. కేజ్రీవాల్ కోసం అద్దాల మేడ నిర్మిస్తున్నట్లు బీజీపీ ఆరోపించింది. 7-స్టార్ సదుపాయాలతో ఆ మేడను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నది.
Fireworks Catchs Fire | ఇంట్లో ఉంచిన బాణసంచా నుంచి మంటలు చెలరేగాయి. పటాకుల పేలుళ్లతో ఆ ఇల్లు మోతమోగింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నివసించే పది మంది పిల్లలతో సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అక్తర్ మృతి కేసు అనూహ్య మలుపు తీసుకుంది. చనిపోక ముందు అక్తర్ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో, కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ‘నా తండ్రికి, నా భార్యతో