Fireworks Catchs Fire | ఇంట్లో ఉంచిన బాణసంచా నుంచి మంటలు చెలరేగాయి. పటాకుల పేలుళ్లతో ఆ ఇల్లు మోతమోగింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నివసించే పది మంది పిల్లలతో సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అక్తర్ మృతి కేసు అనూహ్య మలుపు తీసుకుంది. చనిపోక ముందు అక్తర్ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు రావడంతో, కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ‘నా తండ్రికి, నా భార్యతో
Pankaj Dheer: మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్ర పోషించిన ప్రఖ్యాత నటుడు, టీవీ స్టార్ పంకజ్ ధీర్ ఇక లేరు. ఆయన వయసు 68 ఏళ్లు. క్యాన్సర్తో పంకజ్ బాధపడుతున్నట్లు తెలిసింది. ఫ్యాంటసీ డ్రామా చంద్రకాం�
Varinder Ghuman | ప్రముఖ బాడీబిల్డర్, పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 42 సంవత్సరాలు మాత్రమే. బలమైన శరీర నిర్మాణంతో కనిపించే ఘుమాన్ మరణ వార్తపై అభిమానులు, సినీ పరిశ్
Crime news | కనిపెంచిన బిడ్డపట్ల ఓ తండ్రి కర్కషంగా వ్యవహరించాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి తీసుకెళ్లి, ఓ కాలువలో తోసేశాడు.
ECI | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాల
Betting Apps | బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ కీలక ఆపరేషన్ చేపట్టింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మందిని అరెస్టు చేసింది.
US Woman Murder | అమెరికా పౌరురాలైన మహిళ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భారత్ వచ్చింది. అయితే వృద్ధుడైన కాబోయే భర్త ఆమెను హత్య చేయించాడు. చంపిన వ్యక్తి ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తగులబెట్టాడు. ఆ మహిళ మిస్సి�
Punjab law student | ఆర్మీ బేస్పై ఆత్మాహుతి దాడికి ఒక విద్యార్థి ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో కెమికల్స్ కొనుగోలు చేశాడు. బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన అతడు చేతిని కోల్పోయాడు. పేలుడుపై �
Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, షోస్, యాడ్స్ ఇలా బిగ్ బీ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన అలసట, గుండె కొట్టుకునే వేగం అతి తక్కువగా ఉండటంతో ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చేర్పించారు.
భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.