India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
Man set on fire by brother-in-law | గొడవ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రమ్మని ఒప్పించేందుకు ఒక వ్యక్తి అత్త వారింటికి వెళ్లాడు. అక్కడ వాగ్వాదం జరుగడంతో బావమరిది అతడికి నిప్పంటించాడు. ఆ వ్యక్తితోపాటు కాపాడేంద�
పంజాబ్ కాంగ్రెస్లో తీవ్ర అసమ్మతి చిచ్చు రాజుకుంది.2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి.
Woman Kills 3 Children, Suicide | ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఇంటికి వచ్చిన బంధువు వారి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చ�
Men Stripped, Paraded | మొబైల్ ఫోన్ చోరీ ఆరోపణలపై గ్రామస్తులు దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు దళిత వ్యక్తులను కట్టేసి కొట్టారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి అర్ధ నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
Man kills lover's daughter | ఒక వ్యక్తి తన ప్రియురాలి టీనేజ్ కుమార్తెను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి బైక్పై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిప్పంటించి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.
truck collides with trailer | మరణించిన వృద్ధురాలి అంత్యక్రియలకు హాజరైన 28 మంది ట్రాక్టర్ ట్రాలీలో తిరుగు ప్రయాణమయ్యారు. ఒక లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
Motors Thieves | పొలాల్లోని మోటార్లను దొంగలు చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో
మోటార్లను కాపాడుకునేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలకు డబ్బు చెల్ల�
Capt Amarinder Singh : బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా..? కెప్టెన్ అమరిందర్ సింగ్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ న�
డీప్ టూల్స్ చేతి పనిముట్ల తయారీ ఫ్యాక్టరీలో(Deep Tools industry) గ్యాస్ లీక్ అయిన ఘటనలో ముగ్గురు కార్మికులు మరణించగా మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
Transgender Influencer: పంజాబ్లోని సామనా పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ అభ్యర్థి కోమల్ మహంత్ చరిత్రాత్మక విజయం సాధించింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న పాపులారిటీని ఆమె ఓట్ల రూపం
Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.
Amritsar : పంజాబ్లోని అమృత్సర్లో కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
BJP : ఇటీవలే పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విక్టరీ సాధించిన బీజేపీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమ�
Kewal Dhillon: బర్నాలా మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్.. పంజాబ్ బీజేపీ చీఫ్గా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కెప్టెన్ అమరింద్ సింగ్కు ఆయన అత్యంత సన్నిహితుడు. థిల్లాన్ పేరును బీజేపీ పార్టీ ఫైన