Punjab : భారతీయుడికి సౌదీ అరేబియా కోర్టు మరణశిక్ష విధించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడినందుకుగాను అతడికి ఈ శిక్ష ఖరారు చేసింది. దీంతో అతడిని శిక్ష నుంచి రక్షించాలని బాధితుడి కుటుంబం వేడుకుంటోంది.
Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిపై దాడిని అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు మహిళా పోలీస్ అధికారిణి ప్రయత్నించారు. అయితే నిహంగ్ సిక్కుల గుంపు ఆమెపై దాడి చేశారు. ఆ పోలీస్ అధికారిణి డ్రెస్ కాలర్ పట్టుకుని ఆమె పట్ల దు
Amritpal Singh : పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. అతడిని పంజాబ్ పోలీసులు ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. యూపీ, ఉత్త�
Gurpreet Singh Sekhon Joins AAP | గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన గుర్ప్రీత్ సింగ్ సెఖోన్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని జిరాలో జరిగిన ఒక ప్రత్యేక �
Viral News | అంత్యక్రియలు జరిగిన 15 రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా కనిపించాడు. తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. తాజాగా జైలు నుంచి ఫోన్ కాల్ రావడంతో అతను బతికే ఉన్నాడని తెలిసింది. పంజాబ్ల�
ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్'లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సర్ వల్ల 35 ఏండ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు. పంజాబ్లో ఉంటున్న రైల్వే ఉద్యోగి సీతారాంకు సర్లో భాగంగా ఆయన బాల్యంల�
Manjit Singh Bedi | అమెరికా (USA) లో భారీ మోసానికి పాల్పడి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ‘మోస్ట్ వాంటెడ్ (Most Wanted)’ జాబితాలో ఉన్న భారత సంతతి వ్యక్తిని పంజాబ్ పోలీసులు (Punjab Police) అరెస్ట్ చేశారు. సుమారు 600,000 డాలర్ల (భారత కరెన�
Meenakshi Natarajan | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షీనటరాజన్ త్వరలోనే తప్పుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యే�
Gurpreet Singh : పంజాబ్లో ఒక ఆప్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి అనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతను నలుగురు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన పంజాబ్, ఫిరోజ్పూర్ జిల్లా, మామ్దోత్ పరిధిలో శనివారం సాయంత
Punjab : పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కనున్నారు. గురువారం, ఆగష్టు 27న రాష్ట్రవ్యాప్త మహాబంద్కు పిలుపునిచ్చారు.
Transformer Theft | ఒక రైతు పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అయితే వారి కారు బురద నేలలో చిక్కుకుపోయింది. దానిని లాగేందుకు వారు తీసుకొచ్చిన మరో వాహనం కూడా అక్కడ ఇరుక్కుపోయింది.
లైంగిక దాడి కేసును అణచివేసేందుకు సీఎం భగవంత్ మాన్ భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు చీఫ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీచేసింద�