Bride hires hitmen to kill fiance | మహిళకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ తర్వాత ఆ వ్యక్తితో పెళ్లి వద్దనుకున్నది. దీంతో కాబోయే భర్తను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్కు డబ్బులిచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
Pregnant woman dies | చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణి�
Techie Kills Wife | టెక్ ప్రొఫెషనల్ అయిన వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేసులో ఉంచాడు. ఇంటి నుంచి పారిపోయి సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆత్మహత్యకు యత్నించాడు.
Employees Burn To Death | ఒక ప్రైవేట్ సంస్థ బస్సులో మంటలు చెలరేగాయి. ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల్లో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి.
Car Crushes Delivery Man's Scooter | పాల ప్యాకెట్లు డెలివరీ చేసే వ్యక్తి స్కూటర్పైకి కారు దూసుకెళ్లింది. దీంతో సంచిలోని పాల ప్యాకెట్లు రోడ్డుపై పడ్డాయి. ఆ కారు వాటిని తొక్కేయడంతో అక్కడి రోడ్డంతా పాలమయంగా మారింది.
man set fire to bikes | మద్యం, డ్రగ్స్కు బానిసైన వ్యక్తి తల్లిని డబ్బులు డిమాండ్ చేశాడు. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్లో పార్క్ చేసిన బైకులకు నిప్పుపెట్టాడు. నివాసితుల ఫిర్యాదుతో ప�
Woman Molest | రద్దీగా ఉండే పుణెలోని స్వార్గేట్ బస్టాండ్లో నిలబడి ఉన్న శివషాహి బస్సులో ఓ 26 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Woman Raped In Bus | రద్దీగా ఉన్న బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ఆమె వెళ్లే బస్సు అక్కడ ఉందని ఒక వ్యక్తి నమ్మించాడు. ఎవరూలేని బస్సులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్య�
ఇంట్లో 300 పిల్లులను పెంచుతున్న ఓ మహిళపై సొసైటీ వాసులు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పశు సంవర్ధక శాఖ, పోలీసు అధికారులు ఇక్కడి హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్ను సందర్శించారు.
మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వి�