కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో �
Guillain Barre Syndrome | గుల్లెయిన్ బారే సిండ్రోమ్తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Guillain-Barre Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. ఆ రాష్ట్రంలో గులియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక
Truck Overturns on Students | ఇద్దరు విద్యార్థినులు స్కూటీపై వెళ్తున్నారు. వేగంగా వచ్చిన రెడీ మిక్స్ కాంక్రీట్ లారీ ఒక మలుపు వద్ద అదుపుతప్పింది. అక్కడ ఆగి ఉన్న విద్యార్థినుల స్కూటీపై ఆ వాహనం బోల్తాపడింది.
Sharad Pawar And Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కలిసి ఒకే వేదికపై కనిపించారు. అయితే కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు. వారెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారు.
Car crashes through wall | కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది.
Robotic Mules | భారత 77వ సైనిక దినోత్సవం (Army day) సందర్భంగా మహారాష్ట్ర (Maharastra) లోని పుణె సిటీ (Pune city) లో నిర్వహించిన ఆర్మీ పరేడ్లో రోబోటిక్ డాగ్స్ (Robotic dogs) తో చేసిన మార్చ్పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ దృశ్యా�
BPO Employee Kills Female Colleague | బీపీవో కంపెనీలో పని చేస్తున్న మహిళ తన సహోద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గా�
ఆరోగ్య సమస్యలతో గత వారం పుణెలోని ఓ దవాఖానలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి కోలుకున్నాడు. మూత్రపిండాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అతడు.. పూర్తిస్థాయిలో కోలుకున్నాడని కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన అన్నారం బరాజ్లో పలు పరీక్షలు నిర్వహించేందుకు పుణెకు చెందిన నిపుణుల బృందం శుక్రవారం బరాజ్కు చేరుకుంది.
Pune accident | ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి డంపర్ లారీ దూసుకెళ్లింది. ఇద్దరు పసి పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డంపర్ లారీని నడిపిన డ్రైవర్ను పోలీసులు �
వాతావరణ మార్పులతో భవిష్యత్తులో కొన్ని నగరాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతాయని, సకాలంలో దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు భారీగా వలసలు ఉంటాయని టెక్ దిగ్గ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.