నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు.
విజయం ఎప్పుడూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు చూడదు, పోరాటాన్ని మాత్రమే చూస్తుంది. పట్టుదలను అలవాటుగా మలుచుకున్నవారినే గెలుపు వరిస్తుంది. ఈ మాటలు పూణెకు చెందిన సన్నీ ఫుల్మాలికి అతికినట్టు సరిపోతాయి. మురిక�
SBI Car Loan Fraud Case | ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు చోట్ల రైడ్ చేసింది. నకిలీ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నది.
Donkeys Pull Thar | ఒక వ్యక్తి థార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనంలో పలు సమస్యలు బయటపడ్డాయి. డీలర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో థార్ను గాడిదలకు కట్టి షోరూమ్కు లాక్కెళ్లాడు. ఈ వీడి
Containers Collide, Catchs Fire | అదుపుతప్పిన లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్యలో కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారితో సహా 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థి�
Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ (Ajit Pawar) కుమారుడు పార్థ్పవార్ (Parth Pawar)పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ (Ajit Pawar) కుమారుడు పార్థ్పవార్ (Parth Pawar)పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలపై అజిత్ పవార్ తాజాగా స్పందించారు.
Duping Techie For Rs.14 Crore | తనను తాను దేవతగా చెప్పుకున్న మహిళ ఒక టెక్కీని మోసగించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడి ఇద్దరు కుమార్తెలను ‘ఆధ్యాత్మిక శక్తుల’ ద్వారా నయం చేస్తానని నమ్మించింది. ఆ టెక్కీ నుంచి రూ.14 కోట్
Car Spins Out Of Control | ఒక కారు అదుపుతప్పింది. రౌండ్ తిరిగి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో ఆ కారు రెండు ముక్కలైంది. అందులో ప్రయాణించిన వారిలో ఇద్దరు యువకులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క�
Ganja | అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు.
Apple : యాపిల్ సంస్థ కొత్త రిటేల్ స్టోర్ను ఓపెన్ చేయనున్నది. పుణెలో సెప్టెంబర్ 4వ తేదీన ఆ స్టోర్ను ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్యనే ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో రిటేల్ స్టోర్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
Apple | దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. భారత్లో నాలుగో రిటైల్ స్టోర్ను యాపిల్ తాజాగా ప్రకటించింది.
Liver Transplant Surgery: కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న భార్యాభర్తలు మృతిచెందారు. భర్తకు లివర్ అవయవాన్ని దానం చేసిన భార్య.. తన భర్త చనిపోయిన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహారా�
హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.