Pune IT Company: రాత్రికి రాత్రే ఐటీ కంపెనీ మూసేశారు. దీంతో పుణెలో సుమారు 700 మంది ఉద్యోగం కోల్పోయారు. ఈ ఘటనలో థింక్ టెక్ కంపెనీ సీఈవోను అరెస్టు చేశారు. ఇంటెర్నీ ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ కంపెనీ దుస్థితి బయటపడింది
LED Bulb in Baby's Lung | ఆర్మీ వైద్యులు 9 నెలల పసికందు ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారి మింగిన చిన్న ఎల్ఈడీ ఊపిరితిత్తులో ఇరుక్కున్నది. ఈ నేపథ్యంలో ఆర్మీ డాక్టర్లు అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన శస్త్రచికిత్సను విజయవంతం
spurious liquor | కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. అస్వస్థత చెందిన మరి కొందరి వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నది. కల్తీ మద్యానికి సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
NEET paper leak case: నీట్ యూజీ పరీక్ష లీకేజీ కేసులో ఇవాళ సీబీఐ ఇద్దర్ని అరెస్టు చేసింది. లాతూరుకు చెందిన ఓ డాక్టర్ను, పుణె కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ టీచర్ను అదుపులోకి తీసుకున్నారు. నీట్ విద్యా
Pune : ఎక్కువ ఖర్చుపెట్టి భార్య మామిడిపండ్లు కొనడంతో ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడు భర్త. ఈ ఘటనలో గాయాలపాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనేలో ఆదివారం జరిగింది.
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
దుబాయ్, పుణె నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్టు నుంచి పక్క రాష్ర్టాలకు మళ్లించినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించ�
Father Kills Daughter | సవతి సోదరుడి మార్క్షీట్ను ఒక బాలిక మార్పు చేసింది. ఇది తెలుసుకున్న ఆమె తండ్రి ఆగ్రహించాడు. చెక్క కోసే యంత్రంతో కుమార్తెను హత్య చేశాడు. ఆ బాలిక మృతదేహానికి నిప్పంటించాడు. ఈ సమాచారం తెలుసుకున్న �
మూడు సంవత్సరాల బాలుడు, మూడున్నరేండ్ల బాలికపై అత్యాచారం జరిపి, వారిద్దరిని హత్య చేసిన వేర్వేరు ఘటనలు బీజేపీ పాలిత మహారాష్ట్రలో సంచలనం సృష్టించాయి. మొదటి ఘటన పుణె జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్లో శుక�
Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడిపై మైనర్ హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిపై అత్యాచారం చేసిన అనంతరం నిందితుడు, చిన్నారిని చంపేశాడు.
Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. లాయర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను కొట్టి చంపింది అతడి భార్య. అంతేకాదు.. ఈ హత్యకు ఆమె కూతురు కూడా సహకరించింది.
Pune Students : స్టడీ విజిట్ కోసం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన కొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. పూనేకు చెందిన 84 మంది విద్యార్థులు ఇటీవల స్టడీ విజిట్లో భాగంగా దుబాయ్ వెళ్లారు.