Pune : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పూనే పరిధిలో వర్షాల కారణంగా ఒక బిల్డింగ్ కూలిపోవడంతో, శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ రక్షించినట్లు తెలుస్తోం�
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స�
Maharashtra : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగిపడటం, ఇండ్లు కూలడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని మిరా-భయందర్ పరిధిలో చెట్టు విరిగిపడి ఒక వ్
Siya Goyal | పుణేలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త హత్య కేసులో నిందితురాలిగా అరెస్టైన సియా గోయల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు విచారణలో భాగంగా ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా మీడియా
Death Penalty | మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరం అత్యంత క్రూరమైనదని న్యాయమూర్తి అభివర్ణించారు. అందుకే అత్యంత అరుదైన తీర్పు ఇచ్చినట్లు వెల్ల
Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. దీని�
ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి రహస్యంగా విషపు గుళికలు పంపిణీ చేసి, పెద్ద ఎత్తున ప్రజలను చంపేందుకు పన్నిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు.
Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ వి�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెండ్లి ఇష్టం లేదని తాను కేతన్కు ముందే చెప్పినట్టు నిందితురాలు సియా తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేదని,
మహారాష్ట్రలోని పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన నిందితురాలు సియా గోయెల్ అతనిని �
Lawrence Bishnoi : మహారాష్ట్ర, పూనేలోని ఒక వ్యాపారి ఆఫీసు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పూనేలోని హెచ్ వికాస్ స్టీల్ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని
పుణె మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కార్పొరేటర్లు హెల్మెట్లు పెట్టుకుని, చేతులకు నల్లబ్యాడ్జీలతో వచ్చి ని
Pune man : విహార యాత్ర విషాదంగా మారింది. కాబోయే భార్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు పర్యాటక ప్రాంతానికి వెళ్లిన యువకుడు అక్కడే లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని, లోహగడ్ పోర్ట్ పరిధిలో గు�