Maharashtra | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్సంబా-పటోడా హైవైపై కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.
ముంబై: ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీ�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప�
మహారాష్ట్రలోని పుణే సమీపంలో కదబన్వాడీ వద్ద పంట పొలంలో సోమవారం శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మహిళా పైలట్ (22)కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగుల్లో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో అవి పొంగిపొర్లుతున్నాయి. కాగా, మహారాష్ట్రలోని పుణేలో ఇద్దరు
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
Restaurant | మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ (Restaurant) రూఫ్ టాప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్