ఒక వైపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి సన్నాహాలు జరుగుతుండగా ఇజ్రాయెల్ దళాలు శనివారం గాజా స్ట్రిప్పై దాడి చేశాయి. ఈ ఘటనలో 48 మంది మృతి చెందారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండో రోజు పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. ఆదివారం పోలియో బూత్లలో చుక్కలు వేయించని చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల �
గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ ట�
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 37,53,814 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంగారెడ్డి జిల్ల�
Pulse Polio | సమాజం నుంచి అంగవైకల్యాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పల్స్పోలియోను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి్ పిలుపునిచ్చారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందు�
ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అ న్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కా ర్యాలయంలో పల్స్పోలీయో వ్యాక్
పల్స్పోలియో కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్�
నేటి నుంచి ప్రారంభమవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాలయంలో విలేకర
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుం�
జిల్లాలో మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులతో పల్స్ పోలియ�