వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని అధికారులను జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఆదేశించారు. ఐదేండ్లలోపు ప్రతి చిన్నారికీ రెండు చుకల పోలియో మందును వ�
ఆదివారం పల్స్పోలియో చుక్కల మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు
జిల్లాలోని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకుగాను ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగనున్నది. 1,30,230 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ విస్తృత �
న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర
పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుకలు వేయనున్నారు
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
తిరుమల : దేశవ్యాప్త జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం " జరుగనుంది. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇ�
ఐదేండ్లలోపు చిన్నారులకు చికిత్సలు అందజేయాలి 23న పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో 72,906 మంది పిల్లలు మెదక్ డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు మెదక్, జనవరి 4: ఐదేండ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించి చికి�