విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృష
నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశం లో సభ్యులు వివిధ అంశాలపై ఆగ్రహం �
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఉపాధ్యాయ, అధికార వర్గాలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఈవో, ఎంఎన్వ�
అర్హులందరికీ రే షన్ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నిజాలపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర�
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీర్చేందుకు మొదటి ప్రాధాన్యమిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్, కస్తూర్బా పాఠశాలలను ఆయన బుధవారం పరిశీలించార�
బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి తెలియడమే కాకుండా సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేపడుతున్న బాలికా సాధికారత కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలిక�
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు, ఉన్నతి, లక్ష కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మానిటరింగ్ అధికారులైన ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్ అధికారులదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా విద్య�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైసింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చారు. ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, �
అమెరికాలో దీపావళి పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. దీపావళి రోజు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే బిల్లుపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హూచల్ సంతకం చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్నది. ఇప్పటికే పలు రకాల పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ ప�
రాష్ట్రంలో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. మండలంలోని వట్టెం గ్రామంలో రూ.50 లక్షలతో మన ఊరు-మన బడిలో భాగంగా నిర్మి�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. మెరుగైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నది. ఒకవైపు మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమాలత
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ జిల్లా పరిషత్ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తెంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను కూడా ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 �