మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారని రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి కితాబిచ్చారు. ఇస్నా�
ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాష్ట్రంలో 3,688 ఆవాసాల్లోని 30,395 మంది విద్యార్థులకు నెలకు రూ.600 చొ�
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితం ప్రైవేట్ వారికి 27 నుంచి విక్రయాలు 1- 10 తరగతులకు క్యూఆర్ కోడ్ బుక్స్ హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంప�
ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్ధశ రా�
ప్రభుత్వ బడులకు ‘స్మార్ట్’ హంగులు ఇప్పటికే వందలాది బడుల్లో పరికరాలు మన ఊరు- మన బడి’తో బోధన పద్ధతుల్లో మార్పులు సాంకేతిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 7: గ్లోబలైజేషన్ నేపథ�
చర్లపల్లి, జనవరి 7 : నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్థి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో రూ. 56లక్షల న�
నెలరోజుల వ్యవధిలో తెరుచుకున్న118 జీరో అడ్మిషన్ పాఠశాలలు ప్రభుత్వ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ మొదలైన 212 బడులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన 2.20 లక్షల మంది హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):
డిజిటల్ తరగతుల ఏర్పాటు | ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.3లక్షల వ్యయంతో డిజిటల్ క్లాస్రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.