రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజు ముమ్మరంగా కొనసాగాయి. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పట�
జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. సర్పంచ్ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటి కొండ సురేష్ కుమార్, ఎంపీ�
అమరావతి : ఏపీలో వరద ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించి అండగా నిలువాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు తక్షణమే గ్రామాల్ల�
బోథ్ : ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులకు గౌరవ వేతనం పెంచినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం అన్ని వర్గాల ప్రజలతో �
జిల్లా కలెక్టర్ కే.శశాంక మహబూబాబాద్ : జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం వైద్యాధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ కే.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద