మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్కాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కమిషనర్ క�
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచకపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగళ్ల వాన పడడం వల్ల పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈసారి వాత
కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు
కరోనా కాలంలో ఎక్కడికెళ్లినా నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కనిపించేవి. అవి కనుమరుగు కావడంతో ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తరకం బోర్డులు దర్శనం ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఇళ్ల�
గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై �
గ్రేటర్ ‘స్వచ్ఛ’మేవ జయతే అంటూ నినదిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. ‘స్వచ్ఛ’ సంకల్పంతో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతుండగా, నాలుగు రోజుల్లో మొత్తం 27,044 టన్నుల వ్యర్థాలను తొలగించ�
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో రోజైన ఆదివారం జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ వార్డులు, పంచా�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మూడో రోజూ జిల్లాలో జోరుగా నిర్వహించారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ