దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి, తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసం
: 18 ఏండ్లు నిం డిన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. మెదక్ పట్ట ణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేయ�
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతిని బోథ్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్�
‘బాబ్లీతో ఎడారిగా మారిన గోదావరిని నిండుకుండలా మార్చడం, ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించడం అద్భుతం. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలా ఒక నదిపై బ్యారేజీలు కట్టి, దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోయడం గొప్
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయలతో లక్షన్నర కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్.’ అని రాష్ట్ర మహిళా �
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్కాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కమిషనర్ క�
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�