వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమా�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోనీ అంగన్ వాడీ-1 కేంద్రంలో టీచర్ అమల ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీటితో
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా... ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలంలో కెనాల్ వంతెనలు దెబ్బతింటున్నాయి. కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వంతెనలు బాగు చేయించాలని పలుమార్లు విన్నించుక
ప్రజాపాలన అందించడంలోనే కాదు అధికారిక సమావేశాల నిర్వహణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ‘దిశ’ సమీక్షా సమావేశం ఇందుకు ఉదాహారణ.
Panchayat Elections | పంచాయతీలకు ప్రజాప్రతినిధులు లేక గ్రామ పరిపాలన అస్తవ్యస్థంగా మారుతుందని , వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ ప్రభుత్వం అదే వివక్ష కొనసాగిస్తున్నది. ఏపీ ప్రజాప్రతినిధులకు వారంలో 4 రోజులు.. ప్రతిరోజు 1 బ్రేక్, 1 ప్రత్యేక దర్శనాలకు (స్థుపతం) టీటీడీ అనుమతి ఇస్తున్నది.
ఆగకుండా సాగిపోయే కాల గమనంలో మరో ఏడాది పూర్తయ్యింది. భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా ఇంకో ఏడాది ప్రవేశించింది. ఆశాజీవిగా ఉన్న మనిషి మంచి రోజులను కోరుకుంటూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాడు.
‘తెల్లారితే బతుకుదెరువు ఉండనోళ్లు. పైరవీకారులు, రాజకీయ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప, నికార్సయిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడం లేదు. కొంత మంది పో యినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదు. వ�
మూణ్నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది.