ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవ�
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శనివారం భైంసా మున్సిపల్ కార్యాలయం
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
తెలంగాణ అవతరణ పండుగను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో
ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. పంటకు నీరు అవసరమైన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది.
Drinking Water Tank | చాలా రోజులుగా ట్యాంక్లో చెత్త చెదారం పేరుకుపోయి, నీరు పూర్తిగా మురికిగా మారినా మన్కుగూడ గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.
Zaheerabad | జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పాత 23వ వతన్ భాగ్ వార్డుకు చెందిన మాజి కౌన్సిలర్ , కో ఆప్షన్ మెంబర్ , కాంగ్రెస్ నాయకులు, పలువురు మహిళా నాయకులు బీఆర్ఎస్లో చేరారు..
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి, తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుక్రవారం సన్మాన కార్యక్రమా�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోనీ అంగన్ వాడీ-1 కేంద్రంలో టీచర్ అమల ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీటితో