Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చే�
Suresh Gopi : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు భగ్గుమన్నాయి.
‘ప్రజా పాలన అంటే ఇదేనా? నగర పాలక సంస్థ మేయర్ ఆచూకీ తెలిస్తే జర చెప్పండి.. కార్పొరేషన్లో అవినీతిని ప్రశ్నించినందుకు మా డివిజన్లో అభివృద్ధిని అడ్డుకుంటారా?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆశ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ మేరకు గురువారం వారు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు.
రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల న�
ఆరు నెలలుగా కరెంట్ సరిగ్గా ఉండటం లేదంటూ నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్స్టేషన్ ఎదుట ఊర్కొండపేట గ్రామస్థులు, రైతులు ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో గురువారం సబ్�
కాంగ్రెస్ మార్క్ పాలన కళ్ల ముందు కనిపిస్తున్నది. పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది, మంత్రుల పర్యటనను అడ్డుకుంటారనే కుంటి సాకుతో బ�
Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్త�
పరీక్షలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో చర్చలు చేయకూడదనే నియంతృత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, కార్యదర్శులు ప్రొఫెసర�
Autodrivers protest | ఆటోడ్రైవర్ల పట్ల ఐఎన్టీయూసీ వైఖరిని నిరసిస్తూ ఆటోవర్కర్స్ యూనియన్ జిల్లా, నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని (Khammam) కాంగ్రెస్ జిల్లా కార్యాలయం(సంజీవ్రెడ్డి భవనం) వద్ద(Congress office) నిరసన(Autodrivers protest) వ్యక్తం
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు.