పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారిని సదాశయ ఫౌండేషన్ వారు ఆదివారం గ్రీన్ గణపతి అవార్డు అందజేశారు. సదాశయా ఫౌండేషన్, పోత్కపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ గణపతి అవార్డ్స్
కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల�
పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విత్తన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థ�
Hemant Malviya: ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర కార్టూన్లను వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియాకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ కోర్టు ఆదేశి
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీఎఫ్వో బాలమణి, విద్యార్థులు,అధికా�
పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసింద�
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు 169 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి మ�
Shashi Tharoor : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
MP Raghuramaraj | నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు (MP Raghuramaraj) కు హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని రఘురామరాజు హైకోర్టు (High Court ) లో పిటిషన్ దాఖలు చేశారు.
MLA Arekapudi Gandhi | నియోజకవర్గంలో చెరువుల సంరక్షణతో పాటు సుందరీకరణ అభివృద్ది పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు.