Satyarthi Kailash | మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ఆదర్శంగా ఉందని నోబెల్ శాంతి అవార్డు గ్రహీత సత్యార్థి కైలాష్ పేర్కొన్నారు.
దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకొన్న మోదీ సర్కారు, పులుల రక్షణను మాత్రం గాలికొదిలేసింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్�
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీమార్గంలో ప్రమాదాల బారి నుంచి మూగజీవాలను కాపాడేందుకు సంకల్పించింది. అటవీప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలతో తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు
రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు �
‘నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. మీ కౌన్సెలింగ్ తర్వాత మా ఆయన మారిపోయాడు. నాతో మంచిగానే ఉంటున్నాడు. జీతం డబ్బులు కూడా నాకే ఇస్తున్నాడు. అత్తామామలూ ప్రేమగా చూస్తున్నారు. థ్యాంక్ యూ’.. ఓ ఆడబిడ్డ మహిళా కమిషన్�
సైకిల్ తొక్కుతూ.. బడికి పొదాం ! సైకిల్ తొక్కుతూ.. ఆఫీస్కు పొదాం..! సైకిల్ తొక్కుతూ.. కిరాణాస్టోర్కు వెళుదాం..! ఇలా ప్రతి పనికి సైకిల్ వినియోగించి.. కాలుష్యం నివారిద్దాం.. అనే నినాదాలు నగరంలో క్రమంగా వినిప�
పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. భూసారాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రెండుమూడు దశాబ్దాల్లో వ్యవసాయ భూములు అంతరించిపోయి ఆహార సంక్
మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పే
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకొన్నారు. బెర్లిన్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్స్తో మోదీ భేటీ అయ్యారు
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
మానవ చర్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే దేశంలోని నదులు అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొన్నదని, నోరు లేని ఆ నదుల గోసను వినిపించే గొంతుక అవుతామని హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన నదుల పునరు�
పిల్లల టీకాలపై అపోహలు వద్దు 15-18 ఏండ్ల వారందరికీ వేయించాలి దేశం, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు టీనేజర్లకు టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 3 /బంజారాహిల్స్: ఎలాంటి అపోహలు �