వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి విద్యార్థులకు ఎంబీబీఎస్ సీ�
ఓటు చోరీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణం�
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవ�
ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి బుధవారం మల్కాజిగిరి నియోజ
MLA Marri Rajasekhar Reddy | ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశా�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
KARIMNAGAR, ABVP | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బుధవారం ఏబీవీప
దేశంలోని మఠాలు, పీఠాలు ప్రజల్లోకి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని అశ్విని ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. సనాతన ధర్మ వైభవం, ఇతర ధార్మిక కార్యక్రమాలపై భవిష్యత్ కార్�