KARIMNAGAR, ABVP | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బుధవారం ఏబీవీప
దేశంలోని మఠాలు, పీఠాలు ప్రజల్లోకి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని అశ్విని ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. సనాతన ధర్మ వైభవం, ఇతర ధార్మిక కార్యక్రమాలపై భవిష్యత్ కార్�
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మేధావులు, ప్రజా నాయకులు, కళా నేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్య పద జాలంతో దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుక
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
Kodali Nani | ఏపీలో వివాద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలో ఉండే వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఈసారి జనసేన అధినేత పవన్కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు పలు సూచనలు చేశారు.
Supreme Court | భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థను రక్షించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు నొక్కిచెప్పింది. సరగసీ ద్వారా బిడ్డను కనేందుకు 44 ఏండ్ల అవివాహిత దాఖలుచేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ మంగళవారం జస్టిస్ నాగరత
పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బడుగుల రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా బీసీ వర్గాల బాగోగు�
భారత్లో మహిళలు, బలహీన వర్గాలు, మైనారిటీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ గుటెరస్ సూచించారు. బుధవారం ఆయన ముంబైలో పర్యటించారు
ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని న�
భారతదేశ భద్రతతో పాటు పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతీది బహిరంగ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నది. కాబ�
పచ్చదనంతో అలరారే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకువస్తాయి. పట్టణికీకరణ ప్రభావంతో పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్�
ఆహారాన్ని శక్తిగా మార్చే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కీలక అవయవం కాలేయం. అది కనుక బలహీనపడితే దేహంలోని మిగతా భాగాలనూ నిస్సత్తువ ఆవహిస్తుంది. కాలేయ సంబంధ రోగాలకు కారణం.. హెపటైటిస్ వైరస్లే. వీటి బారినపడి ప్�